స్టూడెంట్‌ను ప్రెగ్నెంట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్

స్టూడెంట్‌ను ప్రెగ్నెంట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్

AP: తిరుపతి నేషనల్ సంస్కృత వర్సిటీలో దారుణం జరిగింది. విద్యార్థినిని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రెగ్నెంట్‌ను చేశాడు. ఒడిశాకు చెందిన విద్యార్థిని ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే ఆమెను అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.లక్ష్మణ్ కుమార్ మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ మధ్య కాలంలో వేధింపులు ఎక్కువకావడంతో VCకి ఫిర్యాదు చేయగా.. లక్ష్మణ్‌ను సస్పెండ్ చేశారు.