సింగపూర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

సింగపూర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

NLR: సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన షేక్ అహ్మద్ మొహిద్దీన్ అనే వ్యక్తిపై వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు డ్రైవర్స్ కాలనీలో నివసించే షఫీ అహ్మద్ కుమారుడు అంజాద్ అల్లుడు కలిసి మీరా మొహిద్దీన్ నుంచి రూ.7.50 లక్షలు పాస్‌పోర్ట్‌లు సర్టిఫికెట్లు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది.