'రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి'

'రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి'

NZB: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈ.ఆర్.ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.