ట్రాన్స్ జెండర్లకు చెక్కుల పంపిణీ

ట్రాన్స్ జెండర్లకు చెక్కుల పంపిణీ

KMR: ఆర్థిక పునరావాస పథకం కింద జిల్లాలోని ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి రూ.75,000 చొప్పున మంజూరైన ఈ సాయం తమకు ఎంతో బలం చేకూరుస్తుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల, సూపరింటెండెంట్ అరుణ్ భాస్కర్ పాల్గొన్నారు.