మదనపల్లె విలేఖర్ కన్నుమూత

మదనపల్లె విలేఖర్ కన్నుమూత

అన్నమయ్య: మదనపల్లెకు చెందిన విలేఖర్ గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స కోసం స్థానిక మోడ్రన్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. గంగాధర్ మృతి పట్ల శుక్రవారం పాత్రికేయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మృతదేహాన్ని దేవళం వీధిలోని స్వగృహానికి తరలించారు.