జగన్ అబద్ధం ఆడుతున్నారు: టీడీపీ

జగన్ అబద్ధం ఆడుతున్నారు: టీడీపీ

AP: అమరావతిలో చ.అడుగుకు రూ.12 వేల ఖర్చవుతుందని జగన్ అబద్ధం చెబుతున్నారని టీడీపీ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. అలా అనుకున్నా విలాసాలకు ఆయన కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ చ.అడుగుకి రూ.35,714 అయ్యిందని విమర్శించింది. దీనికి జగన్ ఏమని జవాబు చెబుతారని ప్రశ్నించింది. అబద్ధంతో బతుకుతూ అమరావతి విషయంలో ఒక్కడినే ఇంకో వైపు అనుకోవటం మానసిక స్థితిని తెలియజేస్తుందని ఎద్దేవా చేసింది.