నేటితో రెండవ విడత ప్రచారానికి తెర..!

నేటితో రెండవ విడత ప్రచారానికి తెర..!

GDWL: జిల్లాలో రెండో విడత జీపీ ఎన్నికలు జరిగే మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో శుక్రవారం సాయంత్రం ప్రచారం ముగియనుంది. నాలుగు మండలాల పరిధిలో మొత్తం 74 గ్రామ పంచాయతీలకు గాను 18 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 56 జీపీలకు ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. కాగా, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.