వరాల ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

వరాల ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

అన్నమయ్య: ఇవాళ కావడంతో మదనపల్లెలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు వేకువజామనే స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్ప మాలలు, తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు.