ALERT: రెండు రోజులు జాగ్రత్త

ALERT: రెండు రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రవ్యాప్తంగా చలిపంజా విసురుతోంది. మరో రెండు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో చలి గాలులు విపరీతంగా వీస్తాయని చెప్పింది. ఈ సమయంలో వృద్ధులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.