ఎమ్మిగనూరులో డీఈవో దిష్టిబొమ్మ దగ్ధం

ఎమ్మిగనూరులో డీఈవో దిష్టిబొమ్మ దగ్ధం

KRNL: విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ RPSF, PRSYF నాయకులు ఎమ్మిగనూరులో ఆందోళన చేపట్టారు. స్థానిక ఎంఈవో కార్యాలయం వద్ద రాష్ట్ర నాయకులు షాహిద్ అఫ్రీది, రఘునాథ్ ఆధ్వర్యంలో డీఈవో దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రాంత పాఠశాలల సమస్యలను పరిష్కరించడంలో DEO విఫలమయ్యారని వారు ఆరోపించారు.