బొడుప్పల్‌లో MMC కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

బొడుప్పల్‌లో MMC కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

MDCL: మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి బొడుప్పల్ ప్రధాన రోడ్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్డు పక్కన ఉండే చెత్త నిర్వహణపై సానిటేషన్ కార్మికులతో మాట్లాడి.. చెత్త లేకుండా, పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడుకోవడం ముఖ్యమని తెలిపారు. చెత్తా చెదారం లేకుండా చూడాలని, రోడ్లన్నీ స్వచ్ఛంగా కనబడలని సూచించారు.