వైసీపీలో చేరిన 35 కుటుంబాలు

VZM: దత్తిరాజేరు మండలంలోని పెదకాద గ్రామానికి చెందిన జనసేన మండల సీనియర్ నేత సామి రెడ్డి లక్ష్మణ ఆధ్వర్యంలో 35 కుటుంబాలు బుధవారం వైసీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తన స్వగృహంలో కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో పార్టీని వీడామన్నారు.