ఇంఛార్జ్ ఎంపీడీవోగా శశి కుమార్ రెడ్డి

ఇంఛార్జ్ ఎంపీడీవోగా శశి కుమార్ రెడ్డి

JGL: పెగడపల్లి మండల పరిషత్ ఇంఛార్జ్ అభివృద్ధి అధికారిగా శశి కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఎంపీడీవోగా పని చేస్తున్న ప్రేమ్ సాగర్ 45 రోజులపాటు శిక్షణ తరగతులకు వెళ్లారు. దీంతో ఇక్కడే మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శశి కుమార్ రెడ్డికి, ఇంఛార్జ్ ఎంపీడీవోగా నియమిస్తూ జిల్లా పరిషత్ సీఈవో గౌతంరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.