'బీసీలు రాజ్యాధికారం సాధించాలి'

PLD: పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘ సమావేశం జరిగింది. కార్యక్రమమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగలరావు, ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణ మోహన్ ముదిరాజ్ పాల్గొన్నారు. వెంగలరావు మాట్లాడుతూ.. బీసీలు రాజ్యాధికారం సాధించే విధంగా చైతన్యం రావాలని కోరారు.