మార్కెట్‌లో కొనసాగుతున్న పత్తి వ్యాపారం

మార్కెట్‌లో కొనసాగుతున్న పత్తి వ్యాపారం

KMR: మద్నూర్ మార్కెట్‌లో పత్తి వ్యాపారం కొనసాగుతుంది. సోమవారం ఉదయం నుంచి పత్తి లోడ్‌తో వాహనాలు వస్తున్నాయి. మంచి క్వాలిటీతో ఉన్న పత్తి ధర క్వింటాకు రూ.7,400, పరిగె పత్తి రూ.6,000 ధర పలుకుతుందని వ్యాపారులు తెలిపారు. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో మూడు జిన్నింగ్ మిల్లులో మాత్రమే పత్తి కొనుగోలు చేస్తున్నారు.