'అధికారులు నిబద్ధతతో పని చేయాలి'

'అధికారులు నిబద్ధతతో పని చేయాలి'

ADB: సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా, ప్రజా ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు నిబద్ధతతో పని చేయాలని మంత్రి జూపల్లి సూచించారు. ఆదిలాబాద్ జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.