తిరుమల కళ్యాణకట్ట గురించి తెలుసా ?
తిరుపతి: తిరుమలలో తలనీలాలు సమర్పించే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అని పిలుస్తారు. దాదాపు 1200 మంది క్షురకులతో కళ్యాణకట్టలో 24 గంటల పాటు భక్తులు తలనీలాలు సమర్పించేలా TTD ఏర్పాట్లు చేసింది. అందుకే పాపాల మూటను తొలగించే స్వామిగా శ్రీవారు కలియుగంలో అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. నిత్యం ఏడు కొండలపై పేద, ధనిక బేధం లేకుండా తలనీలాలు సమర్పించే భక్తులతో కళ్యాణకట్ట కిటకిటలాడు