మోదీ ప్రజల మనసు గెలిచిన నాయకుడు: మంత్రి

మోదీ ప్రజల మనసు గెలిచిన నాయకుడు: మంత్రి

AP: ప్రధాని మోదీ ప్రజల మనసు గెలిచిన గొప్ప నాయకుడని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కొనియాడారు. ప్రభుత్వాధినేతగా మోదీ సాధించిన రికార్డులు ఆయన అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశం, ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత అసమానమని, ఆయన పాలనలో దేశం తిరుగులేని రికార్డులను సొంతం చేసుకుందని మంత్రి ప్రశంసించారు.