స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి

స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి

విశాఖ వీ.ఐ.పీ రోడ్‌లోని ఆర్చిడ్ వెల్నెస్ & స్పా సెంటర్‌లో థాయ్ మసాజ్ ముసుగులో వేశ్యవృత్తి నడుస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ దాడిలో బయటపడింది. నిర్వాహకులు పవన్‌కుమార్, శ్రీనివాస్లను పట్టుకుని, ఒక కస్టమర్‌తో పాటు 10 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7 వేల నగదు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నరు. యజమానులు అరుణ్ కుమార్, రాహుల్ పరారీలో ఉన్నారు.