అమరావతికి మద్దతుగా బైక్ ర్యాలీ
PPM: సాలూరు నియోజకవర్గంలో అమరావతి రాజధానికి మద్దతుగా మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా బైక్ ర్యాలీ చేపట్టారు. సాలూరులోని మంత్రి కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ సాగింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి త్వరతగతిన పూర్తవుతుందని తెలిపారు.