శ్రీవారి హుండీకి రద్దయిన నోట్లు

శ్రీవారి హుండీకి రద్దయిన నోట్లు

AP: తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను సమర్పిస్తున్నారు. ప్రస్తుతం TTD వద్ద సుమారు రూ.400 కోట్ల పాత కరెన్సీ పేరుకుపోయింది. దీంతో పాటు బ్యాంకుల్లో మారకపోవడంతో రూ.2 వేల నోట్లను భక్తులు హుండీలో వేస్తున్నారు. వీటిని ప్రతి రెండు నెలలకోసారి చెన్నైలోని RBI కేంద్రంలో మార్పిడి చేస్తున్నట్లు డిప్యూటీ ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.