చందర్లపాడులో 'సుపరిపాలనలో తొలి అడుగు'

చందర్లపాడులో 'సుపరిపాలనలో తొలి అడుగు'

కృష్ణా: చందర్లపాడు మండలం గుడిమెట్లలో గురువారం "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామస్థాయిలో ప్రజలతో నేరుగా సంభాషించి, వారి సమస్యలను అర్థం చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచిందని అన్నారు.