జిల్లాలో నేటి మాంసం ధరలివే

జిల్లాలో నేటి మాంసం ధరలివే

విజయనగరం జిల్లాలోని మాంసం ధరలు స్థిరంగా కొనసాగుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఆదివారం విత్ స్కిన్  చికెన్ కేజీ రూ. 200, స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 228, నాటుకోడి మాంసం కేజీ రూ. 650, పొట్టేలు మాంసం కేజీ రూ. 900కు అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. కార్తీక మాసం కారణంగా చికెన్ వ్యాపారం తగ్గిందని వారు వెల్లడించారు.