పేకాట ఆడితే కఠిన చర్యలు : SI మణికంఠ

పేకాట ఆడితే కఠిన చర్యలు : SI మణికంఠ

KRNL: నందికొట్కూరు ఎస్సై మణికంఠ మద్యం తాగే వారిని మంగళవారం హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం ప్రజా భద్రతకు భంగం కలిగిస్తుందన్నారు. పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని సూచించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన చర్యలు తప్పవని SI వెల్లడించారు.