ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.14,500, క్వింటా నాన్ ఏసీ మిర్చి రూ.8,600, అటు క్వింటా పత్తి ధర రూ.7800 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి ధర రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 పెరిగినట్లు తెలిపారు.