డ్రైన్ పూడిక తీత పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే

డ్రైన్ పూడిక తీత పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే

W.G: కాళ్ల మండలం మొగదిండి మేజర్ డ్రైన్ పూడికతీత పనులను డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు బుధవారం పర్యవేక్షించారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా సమూలంగా కూకటి వేళ్ళతో కీక్కిస, గుర్రపు డెక్క తీయటం జరిగిందన్నారు. నీటి సంఘాల నిరంతర పర్యవేక్షణలో డ్రైన్ పూడికతీత పనులను జరుగుతున్నాయని అన్నారు.