కామ్రేడ్ సురవరం భౌతిక కాయానికి నివాళి

కామ్రేడ్ సురవరం భౌతిక కాయానికి నివాళి

SDPT: హైదరాబాద్లోని మక్దూం భవన్లో నేడు సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, లోక్సభ మాజీ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సీపీఐ శ్రేణులకు ఎమ్మెల్యే పల్లా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.