'మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం'

'మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం'

అన్నమయ్య: మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బెస్త సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మానా చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం గాలివీడు మండలం వెలిగల్లు జలాశయంలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పథకం కింద లైసెన్స్ పొందిన రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేశారు.