హైడ్రా ప్రజావాణికి 58 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 58 ఫిర్యాదులు

HYD: హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. హైడ్రా ప్రజావాణికి 58 ఫిర్యాదులు అందాయన్నారు. పార్కుల కబ్జాలు, రహదారుల ఆక్రమణలు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కాజేసే ప్రయత్నాలపై ఫిర్యాదులు అందాయన్నారు.