'మానవత్వం చాటుకున్న చిలువేరు సమ్మయ్య'

'మానవత్వం చాటుకున్న చిలువేరు సమ్మయ్య'

MHBD: కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన నరేటి యాదగిరి-ఎల్లమ్మ దంపతుల కుమారుడు నరేటి శ్రీకాంత్ గౌడ్ మరణించాడు. విషయం తెలుసుకున్న సమ్మిగౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చిలువేరు సమ్మయ్య గౌడ్, శ్రీకాంత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ కుటుంబానికి ఒక క్వింటా బియ్యం, రూ.3000 నగదు అందజేసి తన ఊదారతను చాటుకున్నారు.