పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం

పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం

KDP: దువ్వూరు మండలంలోని పెద్ద జొన్నవరం రైతు సేవా కేంద్రంలో జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం వాతావరణ మార్పుల వలన కలిగే ప్రతికూల పరిస్థితులను తట్టుకునే విధంగా సాగు పద్దతులపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఆర్సీ ఏవో స్వాతి మాట్లాడుతూ.. రైతులకు పంట సాగు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు.