కలెక్టర్‌తో భేటీ అయిన ఎమ్మెల్యే

కలెక్టర్‌తో భేటీ అయిన ఎమ్మెల్యే

KDP: జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భగా నియోజకవర్గంలో జరుగుతున్న పనులు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ స్కాచ్ అవార్డు అందుకున్నందుకు కలెక్టర్‌ను సన్మానించారు.