'తల్లిదండ్రులు ప్రోత్సహించాలి'

'తల్లిదండ్రులు ప్రోత్సహించాలి'

CTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సదుం ఎస్సై విష్ణు నారాయణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలతో కలిసి శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నట్టు ఎస్సై చెప్పారు. బాలికలు ఉన్నత చదువులు చదివేలా తల్లితండ్రులు ప్రోత్సహించాలన్నారు.