జిల్లా అభివృద్ధి అంశాలపై సీఎస్ సమీక్ష

జిల్లా అభివృద్ధి అంశాలపై సీఎస్ సమీక్ష

TPT: ఏపీ సచివాలయం నుంచి 22ఏ, రిసర్వే, రెవెన్యూ, పీపీబీ పంపిణీ అంశాలపై చీఫ్ సెక్రటరీ జి. జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, డీఆర్వో జి. నరసింహులు, అధికారులు పాల్గొన్నారు.