బందరు పోర్ట్ రైల్వే బ్రిడ్జి ప్రతిపాదనలు

బందరు పోర్ట్ రైల్వే బ్రిడ్జి ప్రతిపాదనలు

కృష్ణ: మచిలీపట్నం పోర్ట్‌కు రైల్వే అనుసంధానం మరింత వేగంగా పూర్తయ్యేలా అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సమర్పించాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓడరేవు రాకపోకలకు ఉపయోగపడే రైల్వే ఓవర్‌, అండర్‌బ్రిడ్జిల నిర్మాణంపై స్పష్టమైన అంచనాలతో నివేదికలు ఇవ్వాలని సూచించారు.