నేడు విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

నేడు విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

విశాఖ: రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఇవాళ విశాఖ రానున్నారు. రాత్రి 9.40 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని రాత్రికి నగరంలోనే బస చేస్తారు. రేపు విశాఖ వస్తున్న ఉపరాష్ట్రపతి, సీఎంకి స్వాగతం పలికి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం గూగుల్ డాటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబుతో పాల్గొని, ఆరోజు సాయంత్రం విజయవాడకు వెళ్తారు.