నాచగిరి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీకమాసం పురస్కరించుకొని దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు పాల్గొని దీపాలను వెలిగించారు.