బీజింగ్‌ వద్ద 1,000 అణ్వాయుధాలు..!

బీజింగ్‌ వద్ద 1,000 అణ్వాయుధాలు..!

తైవాన్ ఆక్రమణ ప్రయత్నాల్లో భాగంగా మిలిటరీ సామర్థ్యాలను చైనా మెరుగుపరచుకుంటోందని అమెరికా నివేదిక వెల్లడించింది. 2030 నాటికి చైనా వద్ద 1000 అణ్వాయుధాలు ఉంటాయని అంచనా వేసింది. ఇక భారత్‌కు ప్రధాన శత్రువు చైనానే అని తెలిపింది. అందుకు తగినట్లుగా భారత్ కూడా రక్షణ పరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. బీజింగ్‌ను ఎదుర్కోవడం కోసం తన సైనిక శక్తిని పెంచుకోవటంపై దృష్టి సారించింది.