ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ
CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన శ్రీవిరుపాక్షి మారెమ్మ శివరూపిణిగా సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మేరకు వేకువజామునే అమ్మవారి మూల విగ్రహాన్ని అర్చకులు పల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, విభూది, అడ్డ నామాలతో అలంకరించారు. అనంతరం భక్తులు మారెమ్మను దర్శించి పూజలు నిర్వహించారు.