ఎమ్మెల్యేను కలిసిన అడ్వకేట్ పిచ్చయ్య
ప్రకాశం: కనిగిరి సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ డివిజన్)కు నూతనంగా ఏజీపీగా నియమితులైన సీనియర్ అడ్వకేట్ పాశం పిచ్చయ్య కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేపిచ్చయ్యకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేసి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.