జూన్‌లో ఐర్లాండ్ పర్యటనకు భారత్

జూన్‌లో ఐర్లాండ్ పర్యటనకు భారత్

T20 WC ఛాంపియన్ భారత్ జూలైలో 5 T20లు, 3 వన్డేల కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు సన్నాహంగా సూర్యసేన జూన్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఆతిథ్య ఐరీష్ జట్టుతో 3 T20ల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. అటు జూన్ 6-20 తేదీల్లో ఒక టెస్ట్, 3 వన్డేల కోసం అఫ్గన్.. భారత పర్యటనకు రానుంది.