దివ్యాoగ శక్తి పథకం ఆనందదాయకం: MLA
NDL: దివ్యాoగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ఎంతో ఆనంద దాయకమని MLA జయసూర్య అన్నారు. బుధవారం నంది కొట్కూరు ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వికలాంగులతో పాటు ఆయన హాజరై, రిబ్బన్ కట్ చేసి బస్సును ప్రారంభించారు. వికలాంగులు సంతోష వ్యక్తం చేస్తూ, CM చంద్రబాబు, MLA జయసూర్యకు దన్యవాదాలు తెలిపారు.