తోటచర్లలో వ్యవసాయ సహకార గోదామును ప్రారంభం

తోటచర్లలో వ్యవసాయ సహకార గోదామును ప్రారంభం

NTR: పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ గోదామును ఆదివారం కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు మాట్లాడుతూ.. రైతులకు పంటలను సురక్షితంగా నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించేందుకు ఈ గోదాం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.