JAN-3 నుంచి నుమాయిష్.. చరిత్ర ఇదే!

JAN-3 నుంచి నుమాయిష్.. చరిత్ర ఇదే!

HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈనెల 3న 84వ నుమాయిష్ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎకనామిక్ సర్వే నిర్వహించడం కోసం ఉస్మానియా విద్యార్థుల ఆధ్వర్యంలో 1938లో దీన్ని ప్రారంభించారు. ఆనాటి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సైతం సపోర్ట్ చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఆనాడు ప్రారంభమైన నుమాయిష్, ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా పేరొందింది.