బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మదీక్ష

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మదీక్ష

SRD: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్మదీక్ష కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. బీసీలకు నలుపు రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఛైర్మన్ ప్రభు గౌడ్ పాల్గొన్నారు.