రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి ప్రాధమిక బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి ప్రాధమిక బాధ్యత

NTR: గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆధారమైన రాజ్యాంగాన్ని ప్రతి భారత పౌరుడు గౌరవించి పరిరక్షించాలని అన్నారు.