VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ. 15,000 నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ. 8,000, కొత్త పత్తి ధర రూ. 7,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెట్ నడిచిన శుక్రవారంతో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ. 100 పెరగగా.. అటు నాన్ ఏసీ మిర్చి, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.