'దండోరా' సినిమా ట్రైలర్ విడుదల

సీనియర్ నటుడు శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నచిత్రం 'దండోరా'. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో బిందు మాధవి వేశ్య పాత్రలో కనిపించనుంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.