వసతి గృహం ప్రారంభించాలని ఏటిడబ్ల్యూవోకు వినతి

వసతి గృహం ప్రారంభించాలని ఏటిడబ్ల్యూవోకు వినతి

ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహం ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఐసుబాబు కోరారు. ఈ మేరకు బుధవారం ఏటిడబ్ల్యూవో వెంకటరమణకు వినతిపత్రం అందించారు. కళాశాల వసతి గృహం పూర్తి చేసి ఏడాది కాలం గడుస్తున్నా ప్రారంభించలేదని పేర్కొన్నారు. వసతి గృహం అందుబాటులో లేకపోవడంతో విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.