మతిస్థిమితం లేని బాలికలపై అత్యాచారం

మతిస్థిమితం లేని బాలికలపై అత్యాచారం

AP: విజయవాడ పటమట పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని ఇద్దరు బాలికలపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి బాలికలపై త్రినాథ్‌ అనే యువకుడు అత్యాచారం చేసినట్లు బాధితుల తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. త్రినాథ్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.